sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 10:29 am Digital Edition : SATHYA VELUGU

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం-కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్‌ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.