భారత్ ప్రధాని మోడీ భగత్ సింగ్‌కు ఘన నివాళి – సహీద్ దివాస్ ప్రాముఖ్యత

Author

KUMPATI SURESH

Sr Reporter | Independence day August 15

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరంలో చిరస్థాయిగా నిలిచిన వీరుడు భగత్ సింగ్ స్మారక దినమైన సహీద్ దివాస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భగత్ సింగ్ త్యాగం వెలకట్టలేనిది. ఆయన దేశభక్తి, ధైర్యం, త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయునికి స్ఫూర్తి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల ఆశయాలను కొనసాగించడం మన బాధ్యత” అని పేర్కొన్నారు. సహీద్ దివాస్ ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం మార్చి 23న జరుపుకునే సహీద్ దివాస్, భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన...