స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పూర్తి చేయాలని, అలాగే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని పిటిషన్‌లో కోరారు. ఈ అంశాలపై వాదనలు కొనసాగాల్సి ఉండటంతో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే బుధవారానికి వాయిదా...