జాతీయ వార్తలు
అంతరిక్షం సహకారానికి వేదిక కావాలి.. ఘర్షణలకు కాదు: ప్రధాని మోదీ
2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు లక్ష్యం
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో భారత్ చారిత్రాత్మక ల్యాండింగ్ను గుర్తుచేసిన ప్రధాని
అంతరిక్ష రంగంలో శాంతియుత సహకారానికి భారత్ పిలుపు
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగం ఘర్షణలకు వేదిక...
ఇకపై 25 రోజులకే గ్యాస్ సిలిండర్ బుకింగ్
ఇకపై 25 రోజులకే గ్యాస్ సిలిండర్ బుకింగ్
ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్పై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గృహ వినియోగదారులందరూ 25 రోజుల తర్వాతే గ్యాస్...
హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో జీరో ఎఫ్ఐఆర్; ఖర్గే సభ తర్వాత కుల వివక్ష ఆరోపణలు.....
బెంగళూరు, సెప్టెంబర్ 5, 2026: హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన ప్రదేశంలో అనంతరం ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించారన్న ఆరోపణలపై బెంగళూరు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు...
ఒక్క రోజులోనే డెలివరీ – 24 పోస్టల్ సేవలకు తపాల శాఖ శ్రీకారం
దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను ఆధునీకరించేందుకు India Post కీలక చర్యలు చేపడుతోంది. తాజా సమాచారం ప్రకారం, 24 ముఖ్య పోస్టల్ సేవలను “ఒక రోజులో డెలివరీ” (Next-Day Delivery) విధానంలో అందించేందుకు పైలట్...
భారతదేశంలో పూర్తిగా LPG గ్యాస్ను మాత్రమే వాడుతున్న గ్రామం
భారతదేశంలో పూర్తిగా ఎల్పీజీ గ్యాస్ను మాత్రమే వాడుతున్న గ్రామంగా ప్రసిద్ధి పొందింది పింప్రి గ్రామం (మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది).
కారణాలు :
1.ప్రభుత్వ పథకాలు
ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాలకు ఉచిత...
టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్కు బ్రేక్ – కేంద్రం కీలక ఆదేశాలు
నాలుగు వారాలపాటు టీఆర్పీ నివేదికలు నిలిపివేత
టెలివిజన్ న్యూస్ ఛానళ్ల ప్రేక్షకాదరణను కొలిచే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) రిపోర్టింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు టీఆర్పీ డేటాను...
16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం-కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య...









