BUSINESS
అంబేడ్కర్ తొలి బయోగ్రఫీ ఎలా బయటకు వచ్చిందంటే…
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రెండు విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేవారు: పుస్తకాలు కొనడం, వాటిని చదవడం. ఆయన పెద్దయ్యాక పుస్తకాలు, పఠనం పట్ల మరింత ఆసక్తి పెంచుకున్నారు. దాదాపు 7,000 నుంచి...
అంబేద్కర్ యాదిలో…
“డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జ్ఞాపకార్థం మన దేశంలో అనేక స్మారక కేంద్రాలు, విగ్రహాలు మరియు పీఠాలను ఏర్పాటు చేశారు.”
పంచతీర్థాలు (ముఖ్యమైన స్మారక ప్రదేశాలు)
భారత ప్రభుత్వం బాబాసాహెబ్ జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన...
కరెంట్ షాక్తో మరణిస్తే రూ.8 లక్షలు.. ఎక్స్గ్రేషియా పెంపు.. 2 నెలల్లోగా చెల్లించాలని ఆదేశాలు
కరెంట్ షాక్తో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను ఈఆర్సీ భారీగా పెంచేసింది. ఇప్పటివరకు విద్యుత్ షాక్తో చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఇస్తుండగా.. ఇక నుంచి రూ.8 లక్షలు ఇవ్వనున్నారు. ఈ ఎక్స్గ్రేషియా...
ఎస్సీ విద్యార్థులకు సువర్ణావకాశం: ‘శ్రేష్ఠ’ పథకం ద్వారా ఉచిత విద్య!
షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలోని ప్రముఖ ప్రైవేట్ సీబీఎస్ఈ (CBSE) స్కూళ్లలో 9వ తరగతి నుంచి 12వ...
బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి నివాళులు
తిరుపతి: దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా తిరుపతి పార్లమెంట్ సభ్యుడు ఎం. గురుమూర్తి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా...





