కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం-కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
0
2
- Advertisment -ads

