📄 ePaper
Saturday, March 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
HomeHealthMental Health16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం-కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం-కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

📰 Generate e-Paper Clip

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్‌ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!