19 జిల్లాలకు ‘స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల’ పర్యవేక్షణ అధికారుల నియామకం.
స్వర్ణ కార్యాలయాల పర్యవేక్షణ మరియు సమన్వయం కోసం ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల వారీగా అధికారులు వీరే:
🔹 తూర్పు గోదావరి – కె. రత్నకుమారి
🔹 నంద్యాల – కె. లలితాబాయి
🔹 అనకాపల్లి – బీవీ సత్యనారాయణ
🔹 అల్లూరి సీతారామరాజు – డి. సత్యనారాయణ
🔹 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – డి. వసుమతి
🔹 పల్నాడు – ఎ. స్లీవా రెడ్డి
🔹 పశ్చిమ గోదావరి – ఎ. వెంకటలక్ష్మి
🔹 విశాఖపట్నం – ఆర్. పూర్ణమాదేవి
🔹 ఏలూరు – జి. వెంకటనాయుడు
🔹 అన్నమయ్య – బి. అమర్నాథ్రెడ్డి
🔹 బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ – వి. విజయలక్ష్మి
🔹 కాకినాడ – ఎం. రాజు
🔹 శ్రీకాకుళం – కె. కిశోర్ కుమార్
🔹 విజయనగరం – నాగలక్ష్మి
🔹 అనంతపురం – జి. నసరారెడ్డి
🔹 ఎన్టీఆర్ జిల్లా – కెవీఎస్ఆర్ రవికుమార్
🔹 కర్నూలు – టీవీ భాస్కర్ నాయుడు
🔹 శ్రీసత్యసాయి – కె. శ్రీలక్ష్మి
🔹 కృష్ణా – జి. పద్మ

