📄 ePaper
Wednesday, September 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కొత్త పింఛన్లకు తొలిరోజే 75 వేల దరఖాస్తులు

కొత్త పింఛన్లకు తొలిరోజే 75 వేల దరఖాస్తులు

📰 Generate e-Paper Clip

అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్ల కోసం తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా 75 వేల దరఖాస్తులు వచ్చాయి. సోమవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తుదారులు సచివాలయాల వద్ద బారులు తీరారు. ఒకేసారి అధిక సంఖ్యలో దరఖాస్తులు చేయడంతో సర్వర్ నెమ్మదించినట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!