📄 ePaper
Saturday, September 19, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యలద్దిగం చేపల చెరువు వేలంలో రూ.2.91 లక్షల పాట

లద్దిగం చేపల చెరువు వేలంలో రూ.2.91 లక్షల పాట

📰 Generate e-Paper Clip

 

చౌడేపల్లి, సెప్టెంబర్ 18 (సత్య వెలుగు న్యూస్):

చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం చేపల చెరువు బహిరంగ వేలం నిర్వహించారు. 1436 ఫసలీకి సర్కారు పాటను రూ.70 వేలుగా నిర్ణయించారు. తీవ్ర పోటీ నెలకొనగా లద్దిగం గ్రామానికి చెందిన ముజామిల్ సాహెబ్ రూ.2.91 లక్షలకు వేలం పాట పాడి అత్యధిక పాటదారునిగా నిలిచారు. అధికారులు, సాగునీటి సంఘం అధ్యక్షుడు, స్థానిక నాయకులు, ప్రజల సమక్షంలో వేలం నిర్వహించినట్లు డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!